News
తెలంగాణ నేతలకు ఊరట
సికింద్రాబాద్ రైల్వే కోర్టులో తెలంగాణ నేతలకు ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2011లో రైల్రోకోలో పాల్గొన్న పలువురు నేతలపై కేసులను రైల్వేకోర్టు కొట్టివేసింది. ఈ కేసుపై ఈరోజు విచారించిన కోర్టు దత్తాత్రేయ, కేటీఆర్, నాయిని, పద్మారావు, కిషన్రెడ్డి, కోదండరాంపై నమోదైన రైల్వే కేసులు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








